‘తెలంగాణ’ సమాజాన్ని మేల్కొల్పిన కవి… పాములపర్తి సదాశివ రావు
ఈయన ఓ కవి, మంచి స్నేహితుడు, అన్యాయాన్ని సహించని వాడు. లోకాన్ని తన మేధస్సుతో స్పర్శించిన వాడు, తన కలంతో నిజాల్ని నిగ్గు తేల్సిన వాడు, ఉపన్యాసాలతో ఆకర్షించడం ఆయన నైజం! మనుషుల రక్తాన్ని కళ్లజూస్తున్న రజాకార్ల రాక్షసత్వాన్ని మొండిగా ఎదురొడ్డి జనంలో చైతన్యాన్ని రగిలించిన ధైర్యశాలి. పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచి తెలంగాణ సమాజానికి తీరని అన్యాయం చేస్తే.. తన కలమే ఆయుధంగా రాజకీయ వర్గాలను హడలెత్తించిన
Read More